సూర్యాపేట నియోజకవర్గం - Suryapeta Constituency

దుబాయ్ టూర్ ప్యాకేజి పేరిట ఘరానా మోసం

దుబాయ్ టూర్ ప్యాకేజి పేరిట ఘరానా మోసం

సూర్యాపేట పట్టణానికి చెందిన గుండా లక్ష్మయ్య, కారంశెట్టి వెంకట సత్యనారాయణలు ఈ నెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు అబుదాబీలో నిర్వహిస్తున్న ఆర్యవైశ్య మహాసభకు హాజరై అనంతరం దుబాయి, అబుదాబి సందర్శించుటకు లోటస్ హాలిడేస్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ సుభాష్ చంద్ర గంటసాలకు కొంత మొత్తాన్ని చెల్లించారు. అతను ఎయిర్పోర్ట్ లో విమాన టికెట్స్, వీసా ఇస్తా అనడంతో 13వ తేదీ వారు ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఫోన్ చేయగా సుభాష్ చంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఆఫీస్ సిబ్బందికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి ఆదివారం సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

வீடியோஸ்


సూర్యాపేట జిల్లా