రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

72பார்த்தது
తెలంగాణ సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు, మంత్రులు పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ ఇన్‌ఛార్జి, పీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుడి చేతితో ప్రజలపైకి పూల దండను విసురుతున్నట్లు కాంస్య విగ్రహం రూపొందించారు. 15 అడుగుల ఎత్తు ఉండే విగ్రహానికి 1800 కేజీల కంచును వాడారు.

தொடர்புடைய செய்தி