గండి పరిశీలించేందుకు నేడు మాజీ మంత్రి హరీష్ రావు రాక

72பார்த்தது
నడిగుడెం మండలం కాగిత రామచంద్రాపురం లో సాగర్ ఎడమ కాలువ కు పడిన గండిని పరిశీలించేదు కుమాజీ మంత్రి హరీష్ రావు సూర్యాపేట చేరుకున్నారు. ఆయన ఇక్కడి నుండి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకోనున్నారు.

தொடர்புடைய செய்தி