మాజీ జడ్పిటిసి కృష్ణకుమారి మృతి అభివృద్ధికి తీరని లోటు

53பார்த்தது
మాజీ జడ్పిటిసి కృష్ణకుమారి మృతి అభివృద్ధికి తీరని లోటు
కోదాడ మాజీ జడ్పిటిసి మందడపు కృష్ణకుమారి మృతి మండల అభివృద్ధికి తీరని లోటు అని సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక అన్నారు సోమవారం కోదాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో మందలపు కృష్ణకుమారి సంతాప సభకు ఆమె హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పాండురంగారావు, ఎర్నేని బాబు ఉన్నారు.

தொடர்புடைய செய்தி