శ్రీ ఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు

82பார்த்தது
సూర్యాపేట మున్సిపల్ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శ్రీ ఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పరమశివునికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. పరమశివునికి కుంకుమార్చన, బిల్వార్చన, నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం పరమశివుడు భక్తులకు దివ్యదర్శనంలో దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி