కుడకుడ పిఎన్ఆర్ టౌన్ షిప్ లో చోరీ

59பார்த்தது
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ పి. ఎన్. ఆర్ టౌన్ షిప్ లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెనుక గోడకు రంధ్రం చేసుకొని ఇంటిలోనికి దొంగలు చొరబడ్డారు. తాళాలు వేసిన నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. 12తులాల బంగారం, వెండి, 40, 000 నగదు అపహరించుకుపోయారు. కాలనీలో 50 రోజుల వ్యవధిలో మూడుసార్లు దొంగతనాలు జరగడంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

தொடர்புடைய செய்தி