వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

54பார்த்தது
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు, వృద్ధులకు బీడీ కార్మికులకు వితంతువుల పెన్షన్ పెంచకుంటే ప్రభుత్వం పై ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. శనివారం నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో సంఘం నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వికలాంగులకు 6వేలు పించన్ మంజూరు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி