ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు కార్యక్రమం

64பார்த்தது
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామంలో మంగళవారం రాంరెడ్డి వరూధిని దేవి జ్ఞాపకార్ధంగా ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా లయన్స్ క్లబ్ చైర్మన్, మాజీ ఎంమ్మెల్యే దోసపాటి గోపాల్, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

தொடர்புடைய செய்தி