గంగకు చేరిన గణనాథుడు

60பார்த்தது
గంగకు చేరిన గణనాథుడు
కోదాడ పట్టణంలో సోమవారం గణేష్ నిమజ్జనం ఉత్సవ కమిటీలు డప్పు చప్పుళ్లతో, కోలాటాలు, నృత్యాలతో, మహిళలు, పిల్లలు, పురుషులు ఘనంగా నిర్వహించారు. గణపతి బొప్పా మోరియా ఆదా లడ్డు ఖాలియా అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గంగకు చేర్చారు. నిమజ్జనం సందర్భంగా సోమవారం ఉదయం గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి మంచి గుమ్మడికాయతో దిష్టి తీసి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక వాహనాలపై శోభాయాత్రకు కదం తొక్కారు.

தொடர்புடைய செய்தி