నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం

85பார்த்தது
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో ఎమ్మెల్యేను పోలీసులు గుర్తుపట్టలేదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికేందుకు లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే వీరేశం అక్కడి నుండి వెళ్లి పోయారు.

தொடர்புடைய செய்தி