ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

77பார்த்தது
ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక పబ్లిక్ క్లబ్ లో ఆటో డ్రైవర్లకు పట్టణ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై సాయిరాం, పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట డిఎస్పీ రవి హాజరై ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఆటో అనేది సామాన్యుడి రథచక్రం లాంటిదని ఆటో డ్రైవర్లు వృత్తిని గౌరవించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி