త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మున్సిపల్ చైర్ పర్సన్

79பார்த்தது
సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్ పర్సన్ కౌన్సిలర్లకు, మున్సిపాలిటీ అధికారులకు, మాజీ కౌన్సిలర్లకు, స్వతంత్ర దినోత్సవ మహోత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி