రుణ మాఫీపై కాంగ్రెస్ పగటి దొంగలా దొరికింది

84பார்த்தது
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీశ్ రెడ్డి తెలంగాణ భవన్ లో మంగళవారం వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణ మాఫీపై కాంగ్రెస్ పగటి దొంగలా దొరికింది అని అన్నారు. 17 లక్షల 13వేల మందికి రుణ మాఫీ చేయలేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ ఒప్పుకున్నారు అని అన్నారు. 31 వేల కోట్లు పూర్తిగా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది ఏ తేదీలోపు చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలి అని అన్నారు.

தொடர்புடைய செய்தி