![సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే](https://media.getlokalapp.com/cache/0c/f2/0cf20709a0ddbcbf00e6b08a8a334450.webp)
సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. శనివారం జరిగిన టెక్స్టైల్స్ పార్క్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశీలన, మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.