ప్రతీ రైతుకి న్యాయం అయ్యో వరకు ఈపోరాటం ఆగదు

65பார்த்தது
జనగాం జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఆందోళన, ధర్నా చేపట్టారు. మంగళవారం రైతులు చేపట్టిన ధర్నాకి మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ ఎగ్గొట్టి రైతులతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. రుణమాఫీ కాని రైతులకు తాము తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ప్రతీ రైతుకి రుణమాఫీ చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி