సాంఘిక బహిష్కరణ విధించిన వారిని అరెస్టు చేయాలి

72பார்த்தது
ఇటీవల నిజామాబాద్ రూర్రల్ జక్రాన్ పల్లి మండల కేంద్రంలో 8 నెలల నుంచి రజకులపై జరుగుతున్న సాంఘిక బహిష్కరణకు పాల్పడిన పెత్తందారులని అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని జనగామ జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర సాంఘిక బహిష్కరణ విధించిన వారిని అరెస్టు చేయాలని నిరసన చేశారు.

தொடர்புடைய செய்தி