తొర్రూర్ లో హర్ ఘర్ తిరంగా అభియాన్

53பார்த்தது
హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా తొర్రూరు పట్టణంలో బీజేవైఎం తొర్రూరు శాఖ అధ్యక్షుడు శీలం శ్రీనాథ్ ఆద్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి వివేకానంద సెంటర్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈకార్యక్రమంలో నవీన్, చెన్నబోయిన రాజు, కుమార్, రవిబాబు, పులేందర్, రాజేష్, యాకయ్య, రాంబాబు, భరత్, రాజు, సందీప్, రవి, శివ, విష్ణు, విజయ్ కుమార్, జగదీష్, సిద్దు, బబ్లూ, సతీష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி