అనారోగ్యంతో జర్నలిస్ట్ మృతి

73பார்த்தது
అనారోగ్యంతో జర్నలిస్ట్ మృతి
ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి నియోజకవర్గ రిపోర్టర్ జలగం శేఖర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు. శేఖర్ మృతి పట్ల పలు జర్నలిస్ట్ సంఘాలు, మిత్రులు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி