అందుకే ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నా: పవన్ కళ్యాణ్ (వీడియో)

1072பார்த்தது
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "గత ప్రభత్వ పాలకుల తీరు వల్ల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఫిష్ ఆయిల్, జంతు అవశేషాలతో మాలిన్యమైంది. ఆ విషయం నన్ను తీవ్ర క్షోభకు గురి చేసింది. తెలిసో తెలియకో మనందరం ఆ ప్రసాదాన్ని తీసుకోవడం జరిగింది. అందుకే మన గురువులు చెప్పిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నాను. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది." అని అన్నారు.

தொடர்புடைய செய்தி