ఆలయ ఈవో ఇంట్లో భక్తుల వెండి వస్తువులు

63பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంలో ఈవో బిక్షమాచారి పూజా సామగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య అనే వ్యక్తి 20 వేల రూపాయలు ఈవోకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం ఈ మేరకు తొర్రూర్ లోని స్వంత ఇంట్లో ఏసిబి అధికారులు సోదా చేయగా 240 గ్రాముల వెండి వస్తువులు 1 లక్ష 25 వేల నగదు భక్తులు విరాళంగా ఇచ్చిన వెండి వస్తువులు దొరికినట్లు తెలుస్తోంది. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி