పెద్దవంగరలో బిజెవైఎం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

79பார்த்தது
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్దవంగర మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని తిరంగా ర్యాలీ నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ ర్యాలీలో బీజేవైఎం నాయకులు ముఖేష్, రంగు రాము, బొమ్మెరబోయిన సుధాకర్, సందీప్ కుమార్, పాలకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ భాస్కరాచారి, బీజేవైఎం నాయకులు ఆనంద్, శంకర్, శ్రీకాంత్, అన్వేష్, వీరస్వామి, రంజిత్, ప్రశాంత్, సంతోష్, దాసు లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி