అమెరికాలో ప్రవాస భారతీయులతో ముచ్చటించిన ప్రధాని మోదీ

51பார்த்தது
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు. అక్కడి ఫిలడెల్ఫియా విమానాశ్రయం వెలువల ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. మోదీ రాక సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు భారీ సంఖ్యలో భారతీయులు అక్కడికి చేరుకున్నారు. వారితో మోదీ కరచాలనం చేస్తూ, ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. విద్యార్థులతో ముచ్చటించారు. మూడు రోజులపాటు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

தொடர்புடைய செய்தி