పూరీజగన్నాధుని రథం సెట్టింగ్లో హోల్సేల్ కాంప్లెక్స్ గణనాథుడు

76பார்த்தது
పూరీజగన్నాధుని రథం సెట్టింగ్లో హోల్సేల్ కాంప్లెక్స్ గణనాథుడు
పూరి జగన్నాథుని రథం సెట్టింగులో ఉన్న మండపములో నర్సంపేట రోడ్డులోని వరంగల్ హోల్సేల్ కాంప్లెక్స్ వినాయకుడు కొలువు తీరాడు. శనివారం సాయంత్రం స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక సెట్టింగ్ లో అలంకరించిన వినాయకుని దర్శనం చేసుకుని ప్రసాదాలను స్వీకరించారు.

தொடர்புடைய செய்தி