బారివర్షం ధాటికి.. రోడ్లు ధ్వంసం

57பார்த்தது
మహబూబాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం డోర్నకల్ నియోజక వర్గాన్ని అతలాకుతలం చేసింది. ములకలపల్లి, మరిపెడ , చిన్న గూడూరు, కురవి లోని ప్రధాన రహదారులు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్య్యాయి. మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం, బాల్ని ధర్మారం, చిన్న గూడూరుకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. ప్రధాన రహదారి గుండా మహబూబాబాద్ కి వెళ్ళే దారులన్నీ మూసుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు.

தொடர்புடைய செய்தி