రుణమాఫీ చేపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లిని కోరిన రైతులు

69பார்த்தது
జనగాం జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మార్గంమధ్యలో లింగాల గణపురం మండలానికి చెందిన రైతులు తమకు రుణమాఫీ కావట్లేదని మా సమస్యను పరిష్కరించాలని కోరారు. మంగళవారం ఈ మేరకు స్పందించిన మాజీమంత్రి స్థానికంగా ఉన్న ఏపీజీవీబీ బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంక్ అధికారులను తెలుసుకోని వెంటనే సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ని కోరారు.

தொடர்புடைய செய்தி