గిద్దలూరు - Giddalur

ఇందిరా కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలు

ఇందిరా కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలు

మార్కాపురం ఇందిరా ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలు ఆదివారుం ఘనంగా నిర్వహించారు. మొదటగా విశ్వశ్వరయ్య విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించారు. కళాశాల చైర్మన్ వెన్న హనుమా రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశ పితామహుడుగా పరిగణించబడే ప్రఖ్యాత ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంజినీర్స్‌ డే జరుపుకుంటాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

வீடியோஸ்


మంచిర్యాల జిల్లా