పంట నష్టంపై అంచనా వేస్తున్న అధికారులు

57பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సోమవారం పంట నష్టం పై అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధికంగా అరటిపంట దెబ్బతినింది. ఈదురు గాలులు వల్ల అరటి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లుగా అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி