సహాయక చర్యలో పాల్గొన్న మంత్రి స్వామి

81பார்த்தது
ప్రకాశం జిల్లాకు కొండేపి ఎమ్మెల్యే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ఆయన స్వయంగా భోజన ప్యాకెట్లు అందజేశారు. అనంతరం వరద బాధితులకు ఎటువంటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி