గిద్దలూరు పట్టణంలో రెచ్చిపోయిన దొంగలు

84பார்த்தது
గిద్దలూరులోని కొప్పువారి వీధిలో దొంగలు రెచ్చిపోయారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటిలోకి తాళం పగలగొట్టి ప్రవేశించిన దొంగలు ఇంటిలోని బీరువా పగలగొట్టి బీరువా, అరమరలో ఉన్న లక్షన్నర విలువ చేసే బంగారం 20వేల రూపాయల నగదును దొంగలు అపహరించి తీసుకువెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ శనివారం వెల్లడించారు.

தொடர்புடைய செய்தி