గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

54பார்த்தது
గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి అన్నారు. మందమర్రి సర్కిల్ పరిధిలో జరుగు గణపతి నిమజ్జనం సందర్భంగా సిఐ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు సూచించారు. విగ్రహాలను తీసుకు వెళ్లే వాహనాలపై మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించకూడదని, ఇట్టి విషయాన్ని ఉత్సవ కమిటీ నిర్వాహకులు దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி