సింగరేణి కార్మికులకు 35% లాభాల వాటా ప్రకటించాలి

58பார்த்தது
సింగరేణి కార్మికులకు 35% లాభాల వాటా ప్రకటించాలి
సింగరేణి సంస్థ వాస్తవాలను ప్రకటించి కార్మికులకు 35% లాభాల వాటా ప్రకటించాలని టిఎన్టియూసి ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలోని సమావేశంలో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించిన కార్మికుల కోసం లాభాల వాటా 35% ప్రకటించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி