ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

69பார்த்தது
ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ
ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ రేపటి (Sep 16)తో ముగియనుంది. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు వెంటనే వెబ్‌సైట్ https://dme.ap.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

தொடர்புடைய செய்தி