రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

69பார்த்தது
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో సోమవారం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி