భక్తజన సంద్రమైన ఖైరతాబాద్ (వీడియో)

67பார்த்தது
ఆదివారం కావడంతో హైదరాబాద్ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం కంటే ఇవాళ భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. భక్తులు త్వరగా వినాయకుడిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం దర్శనాలకు అనుమతులు నిలిపివేసి నిమజ్జనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు.

தொடர்புடைய செய்தி