గంగమ్మ ఒడికి చేరుకున్న గణేశుడు

53பார்த்தது
గిద్దలూరులో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూడు రోజులు భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుని, ప్రధాన వీధుల గుండా మేళ వాయిద్యాలతో, సాంస్కృతిక నృత్యాలతో గ్రామోత్సవంగా బయలుదేరి గణనాథుడిని భీమేశ్వర ఆలయం వద్ద గల సగిలేరు వాగులో గంగమ్మ ఓడికి చేర్చారు. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி