పేకాట శిబిరం పై దాడి

76பார்த்தது
పేకాట శిబిరం పై దాడి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామ శివారులో ఆదివారం రోజు పేకాట ఆడుతున్న ఏడుగురుని గిద్దలూరు అర్బన్ సురేష్ వారి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3500 స్వాధీనం పరచుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி