కంభం ఎస్సై హెచ్చరిక

76பார்த்தது
కంభం ఎస్సై హెచ్చరిక
కంభం మండలం,లింగాపురం గ్రామంలో వినాయక నిమజ్జనం నిర్వహించు ఇరువర్గాల వారికి కంభం ఎస్సై నరసింహారావు పలు సూచనలు తెలియజేశారు. వినాయక నిమర్జనిమజ్జనాలు నిర్వహించేటప్పుడు ఎవరినైనా రెచ్చగొట్టే విధంగా కానీ, కించపరిచే విధంగా గానీ లేదా వ్యక్తిగతంగా గానీ మాట్లాడి గొడవలు జరిగే విధంగా ప్రవర్తించవద్దు అన్నారు. అటువంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. అలాగే గ్రామానికి చెందిన ఇరు వర్గాలను కంభం తాసిల్దార్ కిరణ్ ఆధ్వర్యంలో బైండోవర్ చేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி