నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

68பார்த்தது
గిద్దలూరు డిపో కు చెందిన 4 ఆర్టీసీ బస్సులను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసిన అనంతరం జండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఇందులో ఒకటి సూపర్ లగ్జరీ బస్సు గిద్దలూరు నుంచి హైదరాబాద్, మరొకటి ఆల్ట్రా డీలక్స్ గిద్దలూరు నుంచి విజయవాడ, రెండు ఎక్స్ప్రెస్ గిద్దలూరు నుంచి తిరుపతి ప్రాంతాలకు ప్రారంభించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி