ఎంఈఓ కార్యలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల

55பார்த்தது
ఎంఈఓ కార్యలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల
మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న మండల విద్యా శాఖ అధికారి కార్యాలయాన్ని రూ. 10 లక్షలతో ఆధునీకరించారు. ఈ భవనాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, డిప్యూటీ డీఈవో చంద్ర మౌళీశ్వరరావు, ఎంఈఓ లు రాందాస్ నాయక్, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி