ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థి రాకేష్ రెడ్డి

576பார்த்தது
ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థి రాకేష్ రెడ్డి
హన్మకొండ లోని పింగిళి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కేంద్రంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఒక మేధావి మౌనం సమాజంలో ఎన్నో అనర్థాలకు దారితీస్తుందనీ, అందులోనూ ఈ ఎన్నిక ప్రత్యేకంగా పట్టభద్రులదే కాబట్టి వందశాతం ఓటింగే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி