నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్: సిపి

56பார்த்தது
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్: సిపి
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యలు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ పి ప్రావిణ్య పోలీస్ కమిషనర్ ఝా తో కలిసి జిల్లాలోని విత్తన డీలర్లతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విత్తన డీలర్లు రాబోయే వానాకాలం సీజన్ కు సంబంధించి రైతాంగానికి నాణ్యతతో కూడిన విత్తనాలు అమ్మాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி