గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

54பார்த்தது
గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
వరంగల్ ములుగు రోడ్డులోని ఎల్బీ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఎల్బీ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ సంబంధించిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி