తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక: కలెక్టర్

65பார்த்தது
తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక: కలెక్టర్
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాల మేరకు త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది. ఇప్పుడు అందిస్తున్న మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందుతుందా అని వచ్చే నీరు సరిపోతుందా, అనే విషయాలు తెలుసుకునేందుకు సర్వే చేపడుతున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడుతూ. హనుమకొండ జిల్లాలో అన్ని గ్రామాల్లో సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி