అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ

59பார்த்தது
అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్లర్గా నియమితులైన ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐ. ఏ. ఎస్ అధికారి వాకాటి కరుణ బుధవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వాకాటి కరుణకు ఆలయ ప్రధాన అర్చకులు శేషు అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి ఆలయంలో ప్రవేశించే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி