పలు హోటలలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

57பார்த்தது
పలు హోటలలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
హనుమకొండ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జ్యోతిర్మయి జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో కలిసి గురువారం పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. అరణ్య, జంగల్ తీమ్ రెస్టారెంట్ నందు రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేవో తనిఖీ చేసి జరిమానా విధించారు.

தொடர்புடைய செய்தி