విత్తన విక్రయ దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

54பார்த்தது
విత్తన విక్రయ దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
వరంగల్ జిల్లాలో రైతులకు అవసరమైన మేర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం కలెక్టర్ వరంగల్ నగరంలోని దేవి సీడ్స్, గణపటి, పున్నమి, సీతారామ తదితర విత్తన విక్రయ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫెర్టీలైజర్ దుకాణములలో కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన రిజిస్టర్ ను, విత్తనాల ప్యాకెట్లను, నిల్వ స్టాకు ను పరిశీలించారు. స్టాకు వివరాలు పెట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி