కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

56பார்த்தது
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తూ గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ అమర జ్యోతి వరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కోవత్తుల ర్యాలీలో బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వారితోపాటు కింద మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు అశోక్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி