ఖిలా వరంగల్ మధ్య కోటకు చెందిన వక్కల రమ అనే మహిళ ఆర్ధిక ఇబ్బందులతో పురుగుల మందుతాగింది. కుటుంబ సభ
్యులు గమనించి ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.