హైదరాబాద్ కు వెళ్లిన వరంగల్ శ్రేణులు

67பார்த்தது
ఒక బీసీ నాయకుడు టిపిసిసి అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అన్నారు. సోమవారం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించేందుకు మాజీమంత్రి సారయ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో వరంగల్ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కు వెళ్లారు. బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ పిసిసి పదవిని బట్టి తెలుస్తుందని కాంగ్రెస్ కార్పొరేటర్లు అన్నారు.

தொடர்புடைய செய்தி