నిర్లక్ష్యం వల్లే కూరగాయల ధరలు పెరిగాయి

82பார்த்தது
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వరంగల్ జిల్లా సిపిఐ నాయకులు మేకల రవి ఆరోపించారు. పెరిగిన నిత్యవసర ధరలను నిరసిస్తూ బుధవారం వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో రోడ్డుపై కూరగాయలు పోసి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారుల మెప్పు పొందేందుకే పప్పులు, ఉప్పులు కూరగాయల ధరలపై నియంత్రణ లేకుండా చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி